Search
Close this search box.
Search
Close this search box.

జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులతో సమావేశం

జనసేన - జనం వద్దకు జనసేన

          పార్వతీపురం ( జనస్వరం ) : 12వ రోజు గిరి సేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం మండలం జనసైనికులు తో సమావేశం వీరఘట్టం మండలంలో, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సహకారంతో, ప్రతి ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది.. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, గాజు గ్లాస్ గుర్తు – జనసేన పార్టీని  బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని మత్స. పుండరీకం, జనసేన జాని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మరియు జనసేన కార్యకర్తలు, గోపాల్, సుమన్, అమల, వినోద్, సాయి, ప్రణీత్, కృష్ణ, నాగరాజు, మక్క బాబ్జి సంతు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way