జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలోకి చేరిన తోట సుబ్బారావు

     హైదరాబాద్, (జనస్వరం) : హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తోట సుబ్బారావు, ఇతర పార్టీ నాయకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా అధినేత కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను కలుపుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి విజయం దిశగా అడుగులు వేయాలని తోట సుబ్బారావుకి, నాయకులకు సూచించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way