ఒంగోలు జనసేన పార్టీలోకి మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి చేరికలు

ఒంగోలు

          ఒంగోలు ( జనస్వరం ) : మేదరమెట్ల ఎస్సీ కాలనీ నుండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి శైలజ, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ రాయపాటి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.   ఈ సందర్బంగా షేక్ రియాజ్ గారు పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది అని అన్నారు. మీ ప్రాంతంలో పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేయాలి అని పిలుపు ఇచ్చారు. పార్టీలో చేరిన వారి పేర్లు బుర్రి తేజ, గోగులమూడి శశికాంత్, యరమాల సునీల్, అద్దంకి వాసు, దేవరపల్లి హరీష్, రాయపూడి క్రాంతికుమార్, దాట్ల కోటేశ్వరరావు, నూకతోటి ప్రభుదాసు, ముత్తానపల్లి సురేఖ, శెట్టి అరుణ, నూకతోటి అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way