కిమ్మి గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు వజ్రగడ జానీ

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ జానీ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్మి జనసైనికులుతో కలిసి గ్రామ పరిస్థితిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కిమ్మి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యక అనేక రోగాలు బారిన పడుతున్నారు అని తెలుసుకోవడం జరిగింది. మరి జగన్ రెడ్డి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పేరుకి చెప్పి చెత్త పన్నులు వసూలు చేస్తూ కనీసం శివాలయం ప్రాంగణంలో కూడ పరిశుభ్రత లేదు. మరి తక్షణమే అధికారులు పట్టించు కోవాలి అని కోరుతున్నామని అన్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ రావాలి – పాలన మారాలి అని నినాదాలు చేస్తూ జనసేన బలోపేతంకు అందరూ కష్టపడాలని జనసైనికులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way