జనసైనికుల ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ గారి చలివేంద్రం ప్రారంభం

డొక్కాసీతమ్మ

        శ్రీకాకుళం ( జనస్వరం ) జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాలు సంకిలి, మజ్జిరముడుపేట గ్రామాల్లో మజ్జిగ పంపిణీ చేశారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొన పాదచారులకు, వాహనదారులుకు, పరిసర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసాం అని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way