Logo
Date of Publish : 04 April 2022, 3:34 pm
Editor : Sake Naresh

జనసైనికుల ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ గారి చలివేంద్రం ప్రారంభం

        శ్రీకాకుళం ( జనస్వరం ) జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి చలివేంద్రాలు సంకిలి, మజ్జిరముడుపేట గ్రామాల్లో మజ్జిగ పంపిణీ చేశారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొన పాదచారులకు, వాహనదారులుకు, పరిసర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసాం అని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com