అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

    రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం వేగివరి పాలెం గ్రామనికి చెందిన ఉల్లంపర్తి వెంకటేశ్వరవు (లివర్) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులు యర్రంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో 22,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేగివారిపాలెం సర్పంచ్ శ్రీ పప్పుల సాయిబాబు, ఉల్లంపట్టి దర్శనం, ఆచంట వెంకటేశ్వరవు, పొడలడా జనసైనికుడు పంచదార చినబాబు, అడ్డాల గోపి, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way