Logo
Date of Publish : 16 March 2022, 2:14 am
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకులు

    రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం వేగివరి పాలెం గ్రామనికి చెందిన ఉల్లంపర్తి వెంకటేశ్వరవు (లివర్) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులు యర్రంశెట్టి బాబీ గారి ఆధ్వర్యంలో 22,000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేగివారిపాలెం సర్పంచ్ శ్రీ పప్పుల సాయిబాబు, ఉల్లంపట్టి దర్శనం, ఆచంట వెంకటేశ్వరవు, పొడలడా జనసైనికుడు పంచదార చినబాబు, అడ్డాల గోపి, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com