నిరుపేద మృతుని కుటుంబానికి పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు యుగంధర్ పొన్న

నిరుపేద

      వెదురుకుప్పం, (జనస్వరం) :  వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలో నిరుపేద రమేష్  ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు యుగంధర్ పొన్న మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి  జనసేన పార్టీ  అండగా ఉంటుందని తెలియజేసారు. నిరుపేదలకు జనసేన పార్టీ  అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే కుటుంబానికి చేదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు లో కూడా మేలు చేయడంలో జనసేన ముందుంటుందని తెలిపారు. చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున కుటుంబానికి పదివేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలారు వెంకటేష్, సమన్వయ కర్త రాఘవ, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పురుషోత్తం, నాయకులు రాజేష్, సూర్య, పవన్ మరియు గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way