Search
Close this search box.
Search
Close this search box.

మడకశిర నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి యువకులు చేరిక

    మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో మెల్లవాయి పంచాయతీ నుండి పలు గ్రామాల 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం రేపటి భావితరాల భవిష్యత్ కోసం యువకులే నాంది పలకాలని, పల్లె గ్రామాలే ఈ రాష్ట్రానికి పచ్చ తోరణం అని పార్టీ విధివిధానాల గురించి  వివరించడం జరిగింది. వాళ్ల మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరుతున్నామని యువకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way