ప్రభుత్వ ఆసుపత్రులలో వెహికల్ పార్కింగ్ ఛార్జీలు ఎందుకు? జనసేన నాయకులు హుస్సేన్ ఖాన్

     విజయనగరం, (జనస్వరం): విజయనగరం జిల్లాలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మాత శిశు ఆరోగ్య కేంద్రం (ఘోష ఆసుపత్రి) లో వచ్చే పేద మధ్య తరగతి పేషంట్స్ వద్ద వెహికల్ పార్కింగ్ చార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై జనసేన పార్టీ యువ నాయకుడు హుస్సేన్ ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చక్రవర్తి విజయనగరం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, మెరక ముడుదాం మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

2 Responses

  1. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడాన్ని నిరసిస్తూ ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం లో టిడిపి అధ్వర్యంలో జరిగిన బంద్ పిలుపుకు మద్ధతు గా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు విసినిగిరి.శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు , సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

  2. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడాన్ని నిరసిస్తూ ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం లో టిడిపి అధ్వర్యంలో జరిగిన బంద్ పిలుపుకు మద్ధతు గా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు విసినిగిరి.శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు , సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడాన్ని నిరసిస్తూ ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం లో టిడిపి అధ్వర్యంలో జరిగిన బంద్ పిలుపుకు మద్ధతు గా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షులు విసినిగిరి.శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు , సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way