ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని మనం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాం

ఆడపిల్ల

         ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఈరోజు సహృద్భావ వాతావరణంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారి అధ్యక్షతన ఇరుపార్టీల ఉమ్మడి కార్యాచరణ పై చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున గ్రామ మ్యానిఫెస్టో, టౌన్ మ్యానిఫెస్టో, ప్రజానాడి అనే వారాంతపు కార్యక్రమం గురించి చర్చించారు. మన భారతదేశంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ” ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని మనం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాం ” దీనిపై కాస్త లోతైన ఆలోచన చేసి దీనిని ప్రధాన మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే, జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way