జనసేనపార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నాయకులు ఆత్మీయ సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం( S.V.N హోటల్)లో జనసేన పార్టీ( P.A.C.S) సభ్యులు కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శృంగవరపుకోట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ ప్రసంగిస్తూ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల చేస్తూ, కష్ట, నష్టాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు 1,000 మందిని పార్టీలో జాయిన్ చేశానని, మొత్తం నియోజకవర్గ స్థాయిలో 5000 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితులై రానున్న ఎన్నికల్లో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారని కచ్చితంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసి కృషి చేసి కచ్చితంగా విజయకేతనం ఎగుర వేస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way