భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఉరవకొండ జనసేన నాయకులు

    ఉరవకొండ, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా జనసేన నాయకులు అజయ్ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గం జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉరవకొండ నియోజకవర్గం నడిబొడ్డున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ CI శేఖర్, Si వెంకట స్వామి, MROలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, అబ్దుల్, మల్లేష్ గౌడ్, తలారి గోపాల్, మణికంఠ, జాకీర్, తిలక్, మనోహర్, సురేష్, ప్రియతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way