Search
Close this search box.
Search
Close this search box.

ఉంగుటూరు వైసీపీ పార్టీ నుంచి జనసేనపార్టీ లోకి చేరికలు

ఉంగుటూరు

          ఉంగుటూరు ( జనస్వరం ) :  అక్కుపల్లి గోపవరం మరియు కైకరం గ్రామాల నుండి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో  నియోజకవర్గం ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో వైసీపీ నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు,  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఉంగుటూరు మండల అధ్యక్షులు పంది రాంబాబు, వెలివల నాగ వేంకట మంగళలక్ష్మి స్వాతి, గోదావరి దత్త కార్తిక్, వైఎస్సార్సీపీ పార్టీ మాజీ వార్డు సభ్యులు ఇల్లిందల గంగరాజు, ఎస్సీ, బీసీ, ఓసి, మైనారిటీలు జనసేన పార్టీలో చేరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way