ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది

వైసీపీ

           కొండపల్లి, (జనస్వరం) : ప్రజాసమస్యలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కొండపల్లి మునిసిపాలిటీ జనసేన పార్టీ కార్యకర్త సిరిపురం సురేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేటు గ్రామంలో 27వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ కాలువ గత మూడు నుంచి నాలుగు నెలలుగా పూడిక తీయలేదు. దీని వల్ల విష జ్వరాలు ప్రభలడమే గాక ఇంట్లోకి దోమలు ఈగలు వస్తున్నాయని, చాలా ఇబ్బందికి గురవుతున్నామని స్థానికంగా ఉన్న నివాసితులు తెలియజేశారు. విషయం తెలుసుకుని మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసి పారిశుధ్య కార్మికులతో దగ్గర ఉండి పూడిక తీయించినట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way