Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : శృంగవరపుకోట జనసేన నాయకులు

శృంగవరపుకోట

              శృంగవరపుకోట ( జనస్వరం ) : ఎస్ కోట నియోజకవర్గం వేపాడ మండలంలో సోంపురం గ్రామం నుండి దబ్బిరాజుపేట జాకీరు గ్రామంలో రోడ్డుకి ఎక్కువగా చెట్ట కొమ్మలు మలుపు రోడ్లు ఉండటం వలన దారుణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన శృంగవరపుకోట జనసేన నాయకులు, మండల నాయకులు సుంకర అప్పారావు, జొన్న పెళ్లి సత్తిబాబు కలసి  జెసిబితో తుప్పలు కొట్టించడం జరిగినది. ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి వబ్బిన సత్యనారాయణ, కొత్తవలస మండల నాయకులు గొరపల్లి రవి, ఎం శ్రీను, పిల్లా రామదుర్గ, వేపాడ జనసైనికులు సలాది శేఖర్, ఏడువాక రాజు, సలాది నరేంద్ర, పెంటపల్లి బుజ్జి, కోట్ని కుమార్, రాపర్తి రాజు, బుదిరెడ్డి ఎర్నిబాబు, పవన్, అలమండ రాంబాబు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way