ఎన్నికల పోటీకి సిద్ధం అని ప్రకటించినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల్ జనసైనికులు, వీరమహిళలు

ఉప్పల్

      ఉప్పల్ ( జనస్వరం ) : తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం అని ప్రకటించిన శుభ సందర్భంలో ఉప్పల్ నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కలసి తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి,  ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరిను మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way