Search
Close this search box.
Search
Close this search box.

ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు ఒక మంచి వారు ఒక దివ్యాంగుడుపెళ్లి చేసుకున్నట్లయితే ఒకటిన్నర లక్ష ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల అయిన దివ్యాంగులకు ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదు అని అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల అందరికీ పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, దండు వీర్రాజు, అద్దంకి పూర్ణచంద్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way