రాయవరం గ్రామములోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జనసేన నాయకులు రామ శ్రీనివాసులు

     రాయవరం, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా, టీ సుండుపల్లి మండలంలోని రాయవరం గ్రామంలో జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయవరం, పించ క్రాస్ మధ్యలో ఉన్న సాయిప్రతాప్ కాలనీలో 20 కుటుంబాల నివాసితులకు వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారికి సంబంధిత ఇక్కడ స్పీడ్ బ్రేకులు, హెచ్చరిక బోర్డ్, ప్యాసింజర్ల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ టీ సీ బస్ లు ఆపడానికి బస్ స్టాప్ తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులు ను అభ్యర్థించడం జరిగింది. వాహనాలు రద్దీగా తిరిగే రహదారిలో 20 రోజుల వ్యవధిలో సుమారు 8 పైన ప్రమాదాలు జరిగాయి. కాలానికి 100 మీటర్ల దూరంలో ఉన్న పి హెచ్ సీ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా విచారణ జరిపి ఆ సమస్యలు గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way