Search
Close this search box.
Search
Close this search box.

ప్రతి జనసైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది – తెర్నేకల్ వెంకప్ప

వెంకప్ప

       నంద్యాల ( జనస్వరం ) : కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రూ 10,000 /- ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి తెర్నెకల్ వెంకప్ప. అలాగే భవిష్యత్తులో మల్లికార్జున ఇద్దరి ఆడబిడ్డల (5,6 సంవత్సరాల) చదువులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు చంద్ర, బడేసబ్, మహానంది, అరవింద్, రవి, భాస్కర్, మారుతి, సుదీర్, గంగాధర్, ఉపేంద్ర, మహేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way