Logo
Date of Publish : 18 March 2023, 3:01 pm
Editor : Sake Naresh

ప్రతి జనసైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది – తెర్నేకల్ వెంకప్ప

       నంద్యాల ( జనస్వరం ) : కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రూ 10,000 /- ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి తెర్నెకల్ వెంకప్ప. అలాగే భవిష్యత్తులో మల్లికార్జున ఇద్దరి ఆడబిడ్డల (5,6 సంవత్సరాల) చదువులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు చంద్ర, బడేసబ్, మహానంది, అరవింద్, రవి, భాస్కర్, మారుతి, సుదీర్, గంగాధర్, ఉపేంద్ర, మహేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com