Search
Close this search box.
Search
Close this search box.

ఆరవ రోజుకి చేరుకున్న ఇమ్మడి కాశినాథ్ పాదయాత్ర

    మార్కాపురం ( జనస్వరం ) : వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్  ఇమ్మడి కాశీనాధ్ గారు తలపెట్టిన పాదయాత్ర ఆరవ రోజు చేరుకుంది. తర్లుపాడు గ్రామం నుండి బయలుదేరి బొడిచెర్ల, మిట్టమీదిపల్లి, తిప్పాయిపాలెం మరియు చింతగుంట్ల గ్రామాల వరకు చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రకు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి షేక్ సైదా, సిపిఐ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు సుదర్శన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు దూదేకుల మస్తాన్, పటాన్ ఖాన్, మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way