Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికులు పోరాటంతో రోడ్లను మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ అధికారులు

జనసైనికులు

     గుడివాడ  ( జనస్వరం ) : పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడడంతో జనసైనికులు పోరాటంతో రోడ్డు మరమ్మతులు చేసిన ప్రభుత్వ అధికారులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గుడివాడ పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడంతో ఆ సమస్యను గుర్తించి ఆ గొంతులో దిగి నిరసన కార్యక్రమం తెలియజేయడంతో ఆ సమస్యను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది ఆర్ అండ్ బి అధికారులకు మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదే కాకుండా ఈ రోడ్లు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వాధికారులకు చేరవేసిన మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసైనికులు ఉండి ఆ సమస్య తీర్చేదాక పోరాడుతామని ఇ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్నంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ నూనె అయ్యప్ప దివిలి సురేష్ కే కిరణ్ చరణ్ తేజ్ శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way