టీం సైనిక JSP Indo – NRI ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్ల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

టీం సైనిక

                         సౌదీ NRI శ్రీ అమీర్ ఖాన్ రధసారథిగా టీం సైనిక JSP Indo – NRI ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ వింగ్ కోర్ కమిటీ మెంబర్లు గోవర్ధన్, సుదర్శన్ & P.శ్రీదేవి (TS వీర మహిళా విభాగం, స్టేట్ సెక్రెటరీ) గార్ల ఆధ్వర్యంలో సికింద్రాబాద్, అల్వాల్ డివిజన్ లోని శానిటరీ వర్కర్ల పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. జనసేనపార్టీ సిద్దాంతాలలో భాగమైన పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలను పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి టీం సైనికా ముఖ్య కమీటీ శ్రీ మారిసెట్టి అజయ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన వీరమహిళలు కావ్య, నీహారిక, రత్న పిళ్లై, జ్యోతి రమ్యా, భాగ్య లక్ష్మి, వెంకటలక్ష్మి, జనసేన నాయకులు నాగేంద్ర, కోలా శంకర్, రవీంద్రనాథ్, వేంకటేశ్వర రావు, శశిధర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way