అశోక్ నగర్ కాలనీవాసులు తీవ్ర నీటి కొరత తీర్చిన టి.సి వరుణ్

   అనంతపురము ( జనస్వరం ) : నగరంలో తాగునీటి ఎద్దడి చోటుచేసుకుంది. మరికొన్ని కాలనీలో సమస్య మరింత తీవ్రంగా మారింది. దీంతో రక్షిత మంచినీటి కోసం అశోక్ నగర్ ప్రజలు గుక్కెడు నీటి కోసం అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో శుక్రవారము జిల్లా జనసేన అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్  టి.సి.వరుణ్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే స్పందించిన టి.సి.వరుణ్ గారు ఈ రోజు ఉదయం అశోక్ నగర్ కి జనసేన ఉచిత రక్షిత మంచినీటి ట్యాంకులను పంపించారు. తమ సమస్యను విన్న వెంటనే స్పందించిన టి.సి.వరుణ్ గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు ఎస్.నజీర్, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు  రాజేష్ కన్నా,  కుమ్మర మురళి, అంజి, ఆకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way