‘జనంలోకి జనసేన’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన సూళ్లూరుపేట జనసేన నాయకులు

    సూళ్లూరుపేట, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జనసేన పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవరి సత్రం మండలంలోనీ చవటకండ్రిగ, పూలతోట, ఎక్కొల్లు గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రోడ్లు, డ్రైనేజీ కాలవలు, నేరుగా వారి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామంలోని సమస్యలను పరిష్కారం జరిగే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దువ్వూరు సనత్ కుమార్, యోగేష్,, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, ముని రాజా, తరుణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way