Logo
Date of Publish : 09 November 2021, 2:17 pm
Editor : Sake Naresh

‘జనంలోకి జనసేన’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన సూళ్లూరుపేట జనసేన నాయకులు

    సూళ్లూరుపేట, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు జనసేన పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవరి సత్రం మండలంలోనీ చవటకండ్రిగ, పూలతోట, ఎక్కొల్లు గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రోడ్లు, డ్రైనేజీ కాలవలు, నేరుగా వారి ఇంటికి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామంలోని సమస్యలను పరిష్కారం జరిగే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దువ్వూరు సనత్ కుమార్, యోగేష్,, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, ముని రాజా, తరుణ్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com