Search
Close this search box.
Search
Close this search box.

ఆమిదాలగొంది గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఆమిదాలగొంది

            మడకశిర ( జనస్వరం ) : మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమిదాలగొంది గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులకు పలు సమస్యల పట్ల దిశానిర్దేశం చేయడం జరిగింది. పంచాయతిలో ఎలాంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. కార్యాచరణ మన ఎలా ముందుకు వెళ్లాలి ఈ సమావేశంలో మాట్లాడుతూ మండల అధ్యక్షులు శివాజీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి రఘు, సంయుక్త కార్యదర్శి హనుమంతు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way