Search
Close this search box.
Search
Close this search box.

ఓడీసీ మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఓడీసీ

              అనంతపురం ( జనస్వరం ) : ఓడీసీ మండలం మహమ్మదాబాద్ క్రాస్ లో స్థానిక స్కూల్ నందు జనసేన పార్టీ సిద్ధాంతాలతో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును గడప గడపకు తీసుకెళ్లి ఓడీసీ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండలం అధ్యక్షులు పూల శివ ప్రసాద్, సతీష్ కొండబోయన, ధనుంజయ, డేరంగుల ఉపేంద్ర, సద్దాం హుస్సేన్, శంకర్,గందోడి సతీష్,మహమ్మద్, బైరవశెట్టి, నాగేష్ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way