మడకశిర నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బెంగళూరులో ఉన్న జనసైనికులు పార్టీ బలోపేతం దిశగా అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత అందరిపైనా ఉందని జనసేనపార్టీ నాయకులు అన్నారు. అలాగే పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండలం అధ్యక్షుడు శివాజీ, రంగనాథ్, అవినాష్, హనుమంతు, శివ, నరేష్, మంజునాథ, పవన్ కళ్యాణ్, మోహన్, నాగరాజు, గౌడ పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way