రైల్వే కోడూరులో జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం

              రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్వేలు మండలంలో నేడు రాజు గుంట, కొత్తపల్లి, తిమ్మయ్య గారి పల్లి , అనుంపల్లి పంచాయతీలలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నియామకం మరియు ఖరారు చేస్తూ  ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బలోపేతం దిశగా పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు, ఎదల అనంత రాయలు , పురం సురేష్. వాక్ చర్ల సుబ్బారావు, ప్రసాదరాజు, జోగి నేనీ సుబ్బారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way