ఆత్మకూరు జనసేన నాయకుల ఆత్మీయ భేటీ

ఆత్మకూరు

        నెల్లూరు ( జనస్వరం ) : జనసేన వీర మహిళ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు శ్రీపతి రాము తో కలిసి ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్ , వంశీ యాదవ్ , కానగల శ్రీనివాస్, సునీల్ యాదవ్ , వీర మహిళ కె జయంతి , రవి ఉదయగిరి తదితరులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి, చేయవలసిన కార్యక్రమాలు గురించి చర్చించు కోవడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ తరుపున చేయాల్సిన కార్యక్రమాల గూర్చి వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way