Search
Close this search box.
Search
Close this search box.

త్వరలోనే జనసేన – టీడీపి ఆధ్యర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తాం : కందుల దుర్గేష్

జనసేన

        రాజమండ్రి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ లు కలిసి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కారణంగా రాజమండ్రిలో నారా బ్రాహ్మణి గారిని కలిసారు. జనసేన టిడిపి పార్టీ కలిసి చేయబోయే భవిష్యత్ కార్యాచరణకై జనసేన టిడిపి పార్టీ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడానికి, నియోజకవర్గాల వారీగా టిడిపి వారు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. వైసీపీ పార్టీ గద్దె దించడానికి దిశా నిర్దేశాలు చేయడం జరుగుతుందని కందుల దుర్గేష్ మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way