Search
Close this search box.
Search
Close this search box.

నిరాశ్రిత పిల్లలకి పాదరక్షలు అందించిన జనసైనికులు

జనసైనికులు

          కదిరి ( జనస్వరం ) : పట్టణంలోని మాధవ గురుకులంలో ఉన్న నిరాశ్రిత పిల్లలకి పాదరక్షలు లేవని మాధవ గురుకులం నిర్వాహకులు కదిరి జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పూల రాజేంద్ర ప్రసాద్, లక్ష్మణ కుటాల ఆ పిల్లలకు పాదరక్షలను  జనసైనికుల సహకారంతో అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పూర్తితో ప్రజాసేవ చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయపడాలని కోరారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way