సేవ్ ధర్మవరం కార్యక్రమం – 10 వ రోజు

సేవ్ ధర్మవరం

      ధర్మవరం ( జనస్వరం ) :  నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం 10 వ రోజు 13 వ వార్డ్ యాదవ వీధిలో నిర్వహించారు. భవన, మైనారిటీ, చేనేత కార్మికుల కష్టాలను మరియు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రజల కష్టాలను తెలుసుకొని ఇవన్నీ తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల బి‌జే‌పి నాయకులపై జరిగిన దాడిలో గాయపడిన డిష్ రాజు గారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తొండమల బాబు, నాయక్, లక్ష్మి పతి, జబి, అఖిల్,అరుణ్, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల కన్వీనర్స్ D.నాగ సుధాకర్ రెడ్డి, పూర్రం శెట్టి రవి, చంద్రబాబు నాయుడు, మెరియల లక్ష్మీనారాయణ, జయరామ్ రెడ్డి, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్, నీలురు లక్ష్మీనారాయణ, శివశంకర్, గంగాధ,ర్ పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way