మైసూర్ వారిపల్లి పంచాయతీ గెలిచిన జనసేన సర్పంచ్ కారుమంచి సంయుక్త గారిని అభినందించిన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం చాంద్ గారు

            రాజంపేట జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ ముఖరం చాంద్ గారు పూలమాల వేసి శాలువాతో సత్కరించడం జరిగింది. సర్పంచ్ గా గెలిపించడానికి సహకరించిన మైసూరువారిపల్లె జనసేన క్యాడర్ ను అలాగే ఓటర్లందరికీ అభినందనలు తెలపడం జరిగింది. అన్ని విధాలా తాను అండగా నిలబడతానని ఓటర్లు నమ్మకంతో గెలిపించినందుకు సంక్షేమానికి సంబంధించి పూర్తిస్థాయిలో పంచాయితీ అభివృద్ధి కోసం పాటు పడాలని సర్పంచ్ సంయుక్త గారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో పట్టుదలతో మైసూర్ వారిపల్లె గ్రామస్తులు సాధించుకున్న ఈ విజయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్నారు. జనసేన పార్టీ సర్పంచ్  పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని అందుకు కావలసిన జనసేనపార్టీ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి రెడ్డిప్రసాద్, సింగిరి శివమ్మ, ఉత్తరాది శివకుమార్, వరికూటి మల్లిఖార్జున, సింగిరి వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way