Search
Close this search box.
Search
Close this search box.

ప్రజలచూపు జనసేన వైపు : మర్రాపు సురేష్

మర్రాపు సురేష్

       విజయనగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గజపతి నగరం మండలం, ఎం. వెంకటాపురంలోను, మరియు సాయంత్రం పాత శ్రీరంగ రాజపురంలోను గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఇంటిఇంటికి జనసేన సిద్దాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వెళ్లారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజల ఆదరణ బాగుందని, ప్రతీఒక్కరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తామనటం ఎంతో ఆనందదాయకమని, శుభసూచకమని ఖచ్చితంగా ప్రజలచూపు జనసేన వైపు ఉందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, జనసేన ఝాన్సీ వీరామహిళ సబ్బి లావణ్య, సబ్బి సురేష్ రెడ్డి, పండు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, రవీంద్ర, మజ్జి ఆదినారాయణ, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way