ఏబిసి వర్గీకరణకు నిరసన దీక్షలు – జనసేన మద్దతు

జనసేన

         పీలేరు ( జనస్వరం ) : పట్టణం నందు తసీల్ధార్ కార్యాలయం దగర ఎంఆర్పియస్, బియస్పి నాయకుల దీక్ష శిభిరానికి వారు చేస్తున్న దీక్షకి మద్దతుగా పీలేరు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి బెజవాడ దినేష్ మరియు రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జి రాందాస్ చౌదరి, అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్, జనసేనపార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, కెవి పల్లి మండల అధ్యక్షుడు మహేష్, పీలేరు జనసేన పార్టీ నాయకుడు రెడ్డప్ప, రెడ్డి కిషోర్, పవన్ కుమార్, గజేంద్ర, వెంకట్, మదనపల్లె జనసేనపార్టీ పట్టణ మరియు గ్రామీణ మండల అధ్యక్షులు బాబు, జగదీష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way