జగన్ పర్యటన సందర్భంగా ముందస్తుగా జనసేన నాయకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

జగన్

          ఆముదాలవలస ( జనస్వరం ) : శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు ఉదయం 5:00 గంటలకి అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎక్కడ జగన్ రెడ్డి చేసే అక్రమాలు, ప్రజలను నమ్మించి మోసం చేసిన హామీలు గురించి నిలదీస్తానని భయపడ్డారని అన్నారు. ముఖ్యంగా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ గురించి నిలదీస్తాననే  భయంతోనే ఈ రోజు నన్ను అరెస్ట్ చేయించారు. ఇది సరైన పద్ధతి కాదని త్వరలోనే ప్రజలు దీనికి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way