గాయపడిన వ్యక్తికి ఆర్ధిక సహాయం చేసిన జనసేన యువనాయకులు పిట్టా బాలు

పిట్టా బాలు

      విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలంలో కొండ తామరపల్లి గ్రామంలో చర్చి గోడకూలిన ఘటనలో ఈ మధ్యనే మర్రి నారాయణ రావు గాయాలు పాలయ్యాడు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని, ఆయువకుడిని పరామర్శించి, గంట్యాడ మండలం జనసేన పార్టీ నుంచి ఐదువేల రూపాయలు ఆర్థికసహాయాన్ని పార్టీ యువనాయకుడు పిట్టా బాలు ఆధ్వర్యంలో గంట్యాడ జనసేన మండల అధ్యక్షలు సారాధి అప్పలరాజు, జనసేన నాయకుడు లక్కిడాం సర్పంచ్ వాసిరెడ్డి పవన్ చేతులమీదుగా అందించారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలను చేపడతామని యువనాయకులు పిట్టా బాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన యువనాయకులు అడపా రాంబాబు, జి.గౌరినాయుడు, కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way