Search
Close this search box.
Search
Close this search box.

మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి

పిఠాపురం

   పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురం మండలం కోలంక గ్రామంలో జనసేనపార్టీ కార్యకర్త శ్రీపతి అప్పారావు గారు (27)  ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు కోలంక గ్రామానికి వెళ్ళి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి, కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ కమిటీ ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, కోలంక ఎంపీటీసీ అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, కర్రీరెడ్ల రాజు, నంద్యాల నాగబాబు, కేతినిడి అర్జున్న, గణేష్, చిట్టిబాబు, దేశెట్టి బుజ్జి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way