చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

                పిఠాపురం గోలప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో జన సైనికుడు తాళ్లపత్తి సుబ్బారావు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయన్ని పలువురు జనసేన కార్యకర్తలు పిఠాపురం ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ళదృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆమె స్పందించి జనసైనికుడు సుబ్బారావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆ కుటుంబాని కి అండగా ఉండి మెరుగైన వైద్యం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, అలాగే మన పార్టీ జనసైనికులు కూడా పార్టీ కోసం శ్రమించి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, బాబి, సుబ్బు, రఘు, ఊట నాని బాబు, పెంకే జగదీష్, వై శ్రీనివాస్, వై సతీష్ , జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way