పోలవరం వంతెన నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలి : అక్కల రామమోహనరావు (గాంధీ)

పోలవరం

         మైలవరం ( జనస్వరం ) : జి. కొండూరు కవులూరు రోడ్డులో బుడమేరు పోలవరం వంతెన శిథిలావస్థకు చేరిందని వంతెన సైడు భాగం సపోర్ట్ గా ఉండే రైలింగ్ 3 సంవత్సరాలు క్రితం పడిపోవడం వలన ప్రజలకు ప్రాణాలు అరచేతిలో పెటుకోని ప్రయాణం చేయవలసి వస్తుందని మైలవరం ఇంచార్జ్ అక్కల రామమోహనరావు (గాంధీ) అన్నారు. గతంలో అధికారులు దృష్టికి జనసేన పార్టీ తరుపున తీసుకువెళ్లటం జరిగింది కానీ అధికారులు పటించుకోవడం లేదన్నారు. తక్షణమే వంతెన మరమ్మతులు చేయాలని కవులూరు రోడ్డు బాగు చేయాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలకమిటీ మెంబెర్స్, బుల్లా రాజు, కిషోర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way