ఒమిక్రాన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి : జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

ఒమిక్రాన్

  ఎమ్మిగనూరు, (జనస్వరం) : భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల పై ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత నాలుగైదు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికి తోడు ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు ఎక్కువ శాతం ప్రజలు కరోనా నిబంధనలను పక్కన పెట్టి మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఇలా చేయడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way