Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు

   పెనమలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ గ్రామములో ఉన్నటువంటి జనసైనికుడు గంధం అనిల్ నియోజకవర్గ జనసేన నాయకులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు, గ్యాస్, సిలిండర్ అందించడం జరిగింది. ఆలాగే జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని భోరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోన జనార్దన్ కంకిపాడు మండల అధ్యక్షులు ముప్పా రాజా, బోయిన నాగరాజు, ముప్పిరి ఆర్.కె.నాయుడు, సుంకర శివ, వీర మహిళలు కొఠారి లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way