ఫ్లెక్సీ తొలగించాలని డిమాండ్ చేసిన పేడాడ రామ్మోహన్ రావు

పేడాడ రామ్మోహన్ రావు

        ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీ తక్షణమే తొలగించాలని జనసేన నాయకులు కోరారు. ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు డిమాండ్ చేస్తూ SP ఆఫీస్ కి మరియు మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిన అప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫ్లెక్సీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడు పై బైఠాయించడం జరిగింది. ఈ ప్రక్రియలో పోలీసులు కి జనసేన నాయకులకు మధ్య తోపులట జరగడంతో నాయకులును, కార్యకర్తలను దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ లాక్కుంటూ తీసుకువెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పాత్రుని పాపారావు, MPTC విక్రమ్ అంపిలి, సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, మజ్జి రాంబాబు,సేపెన రమేష్, సిర్లపు గణేష్, పైడి ధనుంజయ్, తోట అప్పల రాజు, కరునాసగర్, చిన్ని, రాము, యశ్వంత్,రామకృష్ణ, చిట్టి బాబు, రాధా కృష్ణ, కిరణ్, మన్మథ, మరియు శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way