సంజీవయ్య గారి స్ఫూర్తిని చాటడమే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం

– సంజీవయ్య శతజయంతి సందర్భంగా రూ.కోటి         విరాళం  ప్రకటించాలి.

– రాజకీయ జీవితం అంటే ప్రజల కోసం బతకాలి…

– జనసేన ఏపీసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

    కర్నూలు, (జనస్వరం) :  దామోదరం సంజీవయ్య గారి స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నదే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గారిని సంకల్పమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహార్‌ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా కల్లూరు మండల పరిధిలోని పెద్ద పాడు గ్రామంలోగల దామోదరం సంజీవయ్య గారి స్వగృహాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సంజీవయ్య శతజయంతి సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గారు రూ.కోటి విరాళం ప్రకటించాలని కోరారు. రాజకీయాల్లో నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. సంజీవయ్య లాంటి నాయకుల త్యాగ ఫలితంగానే మనం తలెత్తుకుని తిరుగుతున్నామని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way