Logo
Date of Publish : 24 December 2021, 6:27 am
Editor : Sake Naresh

సంజీవయ్య గారి స్ఫూర్తిని చాటడమే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం

- సంజీవయ్య శతజయంతి సందర్భంగా రూ.కోటి         విరాళం  ప్రకటించాలి.

- రాజకీయ జీవితం అంటే ప్రజల కోసం బతకాలి...

- జనసేన ఏపీసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

    కర్నూలు, (జనస్వరం) :  దామోదరం సంజీవయ్య గారి స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నదే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గారిని సంకల్పమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహార్‌ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా కల్లూరు మండల పరిధిలోని పెద్ద పాడు గ్రామంలోగల దామోదరం సంజీవయ్య గారి స్వగృహాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సంజీవయ్య శతజయంతి సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గారు రూ.కోటి విరాళం ప్రకటించాలని కోరారు. రాజకీయాల్లో నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. సంజీవయ్య లాంటి నాయకుల త్యాగ ఫలితంగానే మనం తలెత్తుకుని తిరుగుతున్నామని గుర్తు చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com