పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది : గాదె వెంకటేశ్వరరావు

గాదె వెంకటేశ్వరరావు

         గుంటూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మక చేపట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ నుంచి దాదాపు 4000 సభ్యత్వాలు చేసి ప్రజలను పార్టీలో భాగస్వాములు చేసిన క్రియాశీలక వాలంటరీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరరావు గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాలంటీర్లుగా కష్టపడ్డ వారందరినీ ఘనంగా సత్కరించి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఈనెల 14న మచిలీపట్నంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, టౌన్ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, క్రియా వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way